వైయస్ పై లోకనాయకుడు సినిమా
సోమవారంనాడు పూరీ జగన్నాథ్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా వైయస్ జీవితం ఆధారంగా నిర్మించే చిత్రం ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. కాగా, అలనాటి నటీమణులు శారద, జమున తదితరులు కూడా సోమవారం వైయస్ జగన్ ను పరామర్సించినవారిలో ఉన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ congress Telugu film puri jagannath rajasekhar రాజశేఖర్ ys jagan ys rajasekhar reddy పూరి జగన్నాథ్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలుగు చిత్రం
Story first published: Monday, September 14, 2009, 15:34 [IST]