వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ ప్రమాదం ఉంది: చిదంబరం
లష్కరే తోయిబా, జైషే మహ్మద్ దేశంలో దాడులకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. సామాజిక చట్రంలో వచ్చిన మార్పుల వల్ల ఉల్ఫా బలహీనపడిందని ఆయన చెప్పారు. దేశంలోని కొండ ప్రాంతాల్లో అశాంతి నెలకొని ఉందని, అస్సాం తిరుగుబాటుదారులు ఆయుధాలను అప్పగించడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, September 14, 2009, 11:39 [IST]