దేశ భద్రతకు నక్సల్స్ ముప్పు: పిఎం

నక్సల్స్ సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగానే చూడకూడదని, ప్రయత్నాలు ఎన్ని జరిగినప్పటికీ నక్సల్స్ కు గిరిజనుల నుంచి, నిరుపేదల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. నక్సల్స్ ప్రభావం పౌర సమాజంలోని కొన్ని వర్గాలు, మేధావి వర్గం, యువతలో ఉందని, ఇదంతా సమస్య సంక్లిష్టతకు దారి తీస్తోందని ఆయన అన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, మణిపూర్ ల్లో హింస ఆక్షేపణీయ స్థాయిలో ఉందని ఆయన అన్నారు. ఈశాన్య ప్రాంతంలో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితి కాస్తా మెరుగు పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications