శతాబ్ది చైర్ కారులో రాహుల్

రైల్వే స్టేషన్ లో ఆయన పూలమాలలను కూడా తిరస్కరించారు. అది ఎగ్జిక్యూటివ్ క్లాసులో ప్రయాణం చేసేవారికి మాత్రమేనని అంటూ ఆయన వాటిని తోసిపుచ్చారు. ఇతర ప్రయాణికులకు మాదిరిగానే తనకు ప్లాస్టిక్ కప్ లోనే నీళ్లు ఇవ్వాలని ఆదేశించారు. రాహుల్ తమతో పాటు ప్రయాణించడం తోటి ప్రయాణికులను ఆనందపరిచింది. తమ సమస్యలు వినిపించడానికి కూడా అవకాశం ఉంటుందని వారన్నారు. రాహుల్ కు రైలులో పరంథాస్, పెరుగు అన్నం, ఇడ్లి, వడ, ఫలాలు అందించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications