సొహ్రబుద్దీన్ కేసు: ఎపి పోలీసులు?

గుజరాత్ ప్రభుత్వం దర్యాప్తు నిజాయితీగా జరగలేదని, పైగా చాలా వాస్తవాలను మిస్టరీగానే మిగిల్చిందని ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించడమే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లో గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయని, ఈ ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో ఏ విధమైన సమాధానం లేదని ఆయన అన్నారు. హైదరాబాదు నుంచి సాంగ్లీకి లగ్జరీ బస్సులో వస్తుండగా మధ్యలో సొహ్రబుద్దీన్ ను, అతని భార్య కౌసర్ బీని పోలీసులు పట్టుకున్నారని, వారితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారని, అయితే అతను ఎవరనేది ఇప్పటి వరకు ధృవీకరించలేదని ఆయన అన్నారు. అతను కలీముద్దీనా,తులసీరాం ప్రజాపతియా అనేది తేల్చలేదని ఆయన అన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications