రోశయ్య ముందుకెళ్తారు: డిఎస్

వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాలను నిరాడంబరంగా జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. వైయస్ లేకుండా ఈ వేడుకలను జరపడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాదులోని పోలీసు కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి డి. శ్రీనివాస్, కెవిపి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
More From
-
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications