సిఎంగా జగన్ ను చూడాలి: కన్నా

జగన్ ను ఎప్పుడు ముఖ్యమంత్రిని చేస్తారని ప్రజలు తమను అడుగుతున్నారని ఆయన అన్నారు. పార్టీ అధిష్ఠాన వర్గానికి తమ అభిప్రాయం చెప్పాలని వారంటున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని వారన్నారు. మరో మంత్రి పితాని సత్యనారాయణ కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన కూడా జగన్ ను పరామర్శించారు. తణుకు శాసనసభ్యుడు కారుమూరి నాగేశ్వరరావు కూడా జగన్ నాయకత్వాన్ని సమర్థించారు. రాష్ట్రానికి, పార్టీకి జగన్ నాయకత్వం అవసరం ఎంతో ఉందని కడప జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జ్యోతి రెడ్డి అన్నారు.
More From
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications