జగన్ పై ఏమీ చెప్పను: కెకె

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. అధిష్ఠాన వర్గం నియంతలాగా వ్యవహరించబోదని ఆయన చెప్పారు. రాష్ట్ర, జాతీయ ప్రయోజనాలను, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను హైదరాబాదుకు ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మంతనాలు జరపడానికి రాలేదని, మామూలుగానే వచ్చానని, అలా వచ్చినప్పుడు మిత్రులను కలుసుకోకుండా ఉండలేనని ఆయన అన్నారు. పార్టీ కలిసికట్టుగా ఉందని, కలిసికట్టుగా ఉంటుందని ఆయన అన్నారు. టీవీ చానెళ్ల వల్ల సమస్య తలెత్తుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి తాను నాయకులతో మాట్లాడలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పరిణామాన్ని అధిష్ఠానం జాగ్రత్తగా గమనిస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యతో తాను రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించలేదని ఆయన అన్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు












Click it and Unblock the Notifications