హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో మరో స్వైన్ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో స్వైన్ ఫ్లూ వ్యాధికి మరొకరు బలయ్యారు. విజయ అనే 50 ఏళ్ల మహిళ ఎల్బీ నగర్ లోని గ్లోబల్ అవేర్ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో మరణించింది. వనస్థలిపురానికి చెందిన విజయ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించింది. దీంతో హైదరాబాదులో స్వైన్ ఫ్లూ వల్ల మరణించినవారి సంఖ్య 35కు చేరుకుంది.

హైదరాబాదులో కూడా స్వైన్ ఫ్లూ క్రమంగా వ్యాపిస్తోంది. నివారణ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ వ్యాధి ఇతర జిల్లాలకు కూడా వ్యాపిస్తోంది. నల్లగొండ జిల్లా కలెక్టర్ రిజ్వీ స్వైన్ ఫ్లూ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆయన ఇటీవల స్వైన్ ఫ్లూ వ్యాధికి గురై చికిత్స తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X