సిఎం రోశయ్యపై హైకోర్టులో పిల్

రాజ్యాంగంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనే పదం లేకపోయినప్పటికీ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనందున రోశయ్యను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శాసనసభలో రోశయ్య బలనిరూపణకు సిద్ధపడాల్సి ఉంటుంది. తనకు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల జాబితాను ఆయన గవర్నర్ కు సమర్పించలేదు. మెజారిటీ శాసనసభ్యులున్న కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ రోశయ్యను తన నాయకుడిగా ఎన్నుకోలేదు. దీంతో ఆయనకున్న బలంపై సందేహాలున్నాయనేది వాదన.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications