Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సికింద్రాబాదులో వ్యక్తి దారుణ హత్య

Hyderabad
హైదరాబాద్: సికింద్రాబాదులోని సరస్వతీనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య గురువారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. మాలిని అనే మహిళ బుధవారం నాలాలో కొట్టుకుపోయి మరణించింది. హత్యకు గురైన వ్యక్తిని మాలిని బావ సంపత్ గా గుర్తించారు. నలుగురు వ్యక్తులు ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సంపత్ ను ఇంట్లోంచి బయటకు పిలిచి రాళ్లతో కొట్టి గొంతు కోసి హత్య చేశారు. మాలిని కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్లు సంపత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాలినిని ఆమె భర్త రమేష్, సంపత్ కలిసి హత్య చేశారనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సంపత్ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+