పావురాలగుట్టకు వైయస్ జగన్

నల్లకాలువ వద్ద వైయస్ మృతికి భారీ యెత్తున బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. ఈ సభకు పెద్ద యెత్తున అభిమానులు తరలివస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. వైయస్ జగన్ కు స్వాగతం చెప్పేందుకు ప్రజారాజ్యం పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులు హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. జగన్ తమకు ఏదైనా రాజకీయ సందేశం ఇస్తారనే ఉద్దేశంతో నాయకులు, అభిమానులు ఉన్నారు.
More From
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications