హైదరాబాదు:
ముఖ్యమంత్రి
రోశయ్య
ఇంట్లోకి
బలవంతంగా
చొరబడటానికి
ప్రయత్నించిన
నలుగురు
వ్యక్తులను
పోలీసులు
అరెస్టు
చేశారు.
వారు
ఆ
సమయంలో
పూర్తిగా
త్రాగి
ఉన్నట్లు
సమాచారం.
అంతేగాక
వారు
సిఎం
ఇంటివద్ద
నానా
రబస
సృష్టించినట్లు
సమాచారం.
అయితే
వారు
ఆకతాయిగా
ఈ
పనిచేశారా?
లేక
దీని
వెనక
ఏదైనా
కుట్ర
ఉందా?
అనే
కోణంలో
పోలీసులు
దర్యాప్తు
జరుపుతున్నట్లు
తెలిపారు.