వరదలో చిక్కుకున్నవారిని హెలికాప్టర్లతో రక్షిస్తాం: రఘువీరా

ఇంత ప్రమాదం ఇంతకు ముందు ఎప్పుడూ సంభవించలేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కర్నూలుకు వరద ప్రమాదం ఇంకా తొలగి పోలేదని ఆయన అన్నారు. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన అన్నారు. ప్రభుత్వ హెచ్చరికలని ఆషామాషీగా తీసుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ముప్పు పొంచి ఉందని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో నాలుగు, మహబూబ్ నగర్ జిల్లాలో రెండు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. సహాయ చర్యల కోసం బెంగుళూరు నుంచి ఆరు హెలికాప్టర్లు బయలుదేరాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications