సిఎం నిధికి వైయస్ జగన్ విరాళం

బెంగుళూర్ నుంచి జగన్ శుక్రవారం ఉదయం కడప జిల్లాలోని తన స్వస్థలం ఇడుపులపాయకు చేరుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెంది నెల రోజులు గడిచిన సందర్భంగా ఆయన ఇడుపుల పాయలోని వైయస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు.ఆ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కోసం కడపకు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications