యుద్ధ ప్రాతిపదికన చర్యలు: ధర్మాన

కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా, గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో ఇప్పటి వరకు 4.53 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన చెప్పారు. ఏడు హెలికాప్టర్లు సహాయ చర్యలు చేపట్టాయని ఆయన చెప్పారు. సహాయక చర్యలకు 48 మరబోట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ కు 8, కర్నూలుకు 24, విజయవాడకు 16 బోట్లు వెళ్లాయని చెప్పారు. అదనంగా మహబూబ్ నగర్ కు 20, కర్నూలుకు 50, విజయవాజకు 16 బోట్లు పంపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవసరమైతే హెలికాప్టర్లను ఇంకా తెప్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం 168 బోట్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమైనట్లు ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు లక్ష ఆహార పొట్లాలను పంపిణీ చేసినట్లు, మరో 50 వేల ఆహార పొట్లాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చే వరద ఉధృతిని తట్టుకునేందుకు విజయవాడలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ధర్మాన చెప్పారు. వరద తాకిడికి ఇప్పటి వరకు 16 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. వాతావరణం సహకరించకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని ఆయన అన్నారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications