సి - బ్లాక్ లోకి ముఖ్యమంత్రి రోశయ్య

సి - బ్లాకులోకి మారిన రోశయ్యను పలువురు మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు అభినందించారు. ఆయన సీ బ్లాకులోకి ప్రవేశించిన వెంటనే వరదతాకిడికి గురైన కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లాల అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన సూచించారు.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications