ఆలంపూర్ లో ఏడు మృతదేహాలు

ఆలంపూర్ లో పూర్తిగా నీరు తగ్గేందుకు కనీసం నాలుగైదు రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆరు గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వీపనగండ్ల, పెబ్బేరు మండలాల్లోని గ్రామాల చుట్టూ నీరు చేరి ఉంది. గద్వాల డివిజన్ కూలిన ఇళ్లను తొలగించే పని ప్రారంభం కాలేదు. ఇళ్లలోని ఒండ్రుమట్టిని ఎవరికి వారే తొలగించుకుంటున్నారు. కర్నూలు, హైదరాబాద్ రహదారిని పునరుద్ధరించారు. జిల్లాలో చాలా వరకు నీరు తగ్గినా ఒండ్రు మేటలు వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications