ఆలంపూర్ లో ఏడు మృతదేహాలు

ఆలంపూర్ లో పూర్తిగా నీరు తగ్గేందుకు కనీసం నాలుగైదు రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆరు గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వీపనగండ్ల, పెబ్బేరు మండలాల్లోని గ్రామాల చుట్టూ నీరు చేరి ఉంది. గద్వాల డివిజన్ కూలిన ఇళ్లను తొలగించే పని ప్రారంభం కాలేదు. ఇళ్లలోని ఒండ్రుమట్టిని ఎవరికి వారే తొలగించుకుంటున్నారు. కర్నూలు, హైదరాబాద్ రహదారిని పునరుద్ధరించారు. జిల్లాలో చాలా వరకు నీరు తగ్గినా ఒండ్రు మేటలు వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
More From
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications