వరద మృతులు 63 మంది

కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రధాన రోడ్లపై బురదను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టినట్లు మంత్రి చెప్పారు. బుధవారం నుంచి మారుమూల ప్రాంతాల్లో కూడా పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. వరద బాధితుల సంఖ్య 3.59 లక్షలు ఉందని, మొత్తం 565 గ్రామాలు నీట మునిగాయని, 16.2 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఆయన వివరించారు. మొత్తం 62,286 ఇళ్లు ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు. 19,862 పశువులు మరణించినట్లు చెప్పారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications