ఇంకా నీటిలోనే రేపల్లే పట్టణం

రేపల్లె, తెనాలిల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రేపల్లె సబ్ జైలులోకి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరింది. దీంతో జైలులోని 40 మంది ఖైదీలను వేరే చోటికి తరలించారు. పల్లె పాలెం గండి పూడ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ గండిని పూడ్చివేస్తే తప్ప రేపల్లె, దాని పరిసర గ్రామాలు నీటి ప్రమాదం నుంచి బయటపడలేవు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications