వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ లో పేలుళ్లకు 15 మంది మృతి
పెషావర్ లో రెండు వారాల్లో ఇది రెండో దాడి. సైనిక దాడులు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ లో ఉగ్రవాదుల చర్యలు ఆగడం లేదు. సోమవారం సంభవించిన ఆత్మాహుతి దాడి సంఘటనలో ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ శుక్రవారంనాడు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు మరణించారు.
Comments
Story first published: Friday, October 9, 2009, 12:57 [IST]