వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ లో పేలుళ్లకు 15 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Peshawar
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని పెషావర్ నగరంలో శుక్రవారం జరిగిన పేలుళ్లు సంభవించడంతో 15 మంది మరణించారు. ఈ మేరకు పాకిస్తానీ టీవీ చానెళ్లు వార్తలను ప్రసారం చేశాయి. ప్రతిష్ఠాత్మకమైన ఖైబర్ బజార్ ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించినట్లు పోలీసు అధికారి ముహమ్మద్ ఖాన్ చెప్పారు.

పెషావర్ లో రెండు వారాల్లో ఇది రెండో దాడి. సైనిక దాడులు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ లో ఉగ్రవాదుల చర్యలు ఆగడం లేదు. సోమవారం సంభవించిన ఆత్మాహుతి దాడి సంఘటనలో ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ శుక్రవారంనాడు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X