డిఎస్ కాల్మొక్కినా చేరను: కెసిఆర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అయిదేళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా అధికారం అనుభవిస్తున్న సమయంలో తాను విభేదించి వచ్చి చంద్రబాబును గింగిరాలు తిప్పి బండకేసి కొట్టానని ఆయన అన్నారు. చంద్రబాబు మెడలు ఎంతో వంచానని ఆయన అన్నారు. తనకు ఎంపి టికెట్ ఇచ్చి చంద్రబాబు గెలిపించాడా అని ఆయన ప్రశ్నించారు. ఈపిసి విధానంపై సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి రోశయ్య అంగీకరించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రోశయ్య బురదలో ఇరుక్కుపోరాదని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications