వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేద, ధనిక విభజనకు ప్రయత్నం: రాహుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
చండీఘర్: ప్రతిపక్షాలు దేశాన్ని ధనిక, పేద వర్గాల మధ్య విడదీయడానికి ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. పేదలకు ఒక ఇండియా, సంపన్నులకు మరో ఇండియా ఉండాలని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయని ఆయన అన్నారు. హర్యానా శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆయన శనివారం ఆ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ప్రతి వర్గం సంక్షేమం కోసం తమ పార్టీ పాటుపడుతోందని ఆయన చెప్పారు. పేద వర్గాల సంక్షేమానికి తమ పార్టీ కృషి చేస్తోందని ఆయన అన్నారు.

దేశం వెలిగిపోతోందనే నినాదం ఇచ్చిన పార్టీని ప్రజలు తిరస్కరించారని ఆయన బిజెపిని ఉద్దేశించి అన్నారు. భారత్ వెలిగిపోతోందని నినాదం ఇచ్చిన ఎన్టీయెను ప్రజలు 2004 ఎన్నికల్లో తిరస్కరించారని, 2009 ఎన్నికల్లో ఉగ్రవాదం, పాకిస్తాన్ అంశాలను లేవనెత్తినప్పుడు కూడా తిరస్కరించారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X