ఇది రాజకీయ వైఫల్యమే: బాబు

వరదలు చుట్టుముట్టగానే తాను తరుచుగా ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లాడుతూ సూచనలు చేశానని, కేంద్రం నుంచి తగిన సాయం రాబట్టాలని కోరానని ఆయన చెప్పారు. వరద నష్టాన్ని ప్రధాని దృష్టికి, కేంద్ర బృందం దృష్టికి తేవడానికి తాము ప్రయత్నించామని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో బాధితులకు సహాయం అందించే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications