ఎంపీలకు మాల్యా విస్కీ సీసాలు

మీరు పంపిన బహుమతి నా జీవనశైలికి సరిపడదు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు పంపినప్పటికీ భారత సమాజం దాన్ని అంగీకరించదు అని ఆయన ఆ లేఖలో రాశారు. చాలా మంది మద్యం సేవిస్తూ ఉండవచ్చు కానీ మీలాంటి గౌరవప్రదమైన వ్యక్తులు పార్లమెంటు, పార్లమెంటు సభ్యులు, రాజ్యాంగాల హుందాతనాన్ని మనసులో పెట్టుకుని ఉండాల్సిందని అన్నారు.
తనెవరో తెలియకుండా మాల్యా తనకు బహుమతి పంపడం పట్ల ఆయన తన లేఖలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు కూడా. భారత పార్లమెంటేరియన్లకు అటువంటి బహుమతులు పంపకూడదని ఆయన సలహా ఇచ్చారు. తన ఇంటిలో ఇంకా కొంత సంస్కృతి మిగిలి ఉందని, మద్యం సేవించడం సమస్యలను సృష్టించడమే తప్ప సమస్యలను పరిష్కరించదని ఆయన అన్నారు.
More From
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications