లాహోర్ లో 3 దాడులు: 23 మంది మృతి

ఎఫ్ఐఎ భవంతిపై దాడి చేసిన నలుగురు సాయుధుల్లో ఇద్దరు హతమైనట్లు పంజాబ్ ప్రొవిన్స్ హోం (ఇంటిరీయర్) కార్యదర్శి నదీం హసన్ ఆసిఫ్ మీడియాతో చెప్పారు. పోలీసు స్టేషన్ పై దాడిలో ఇద్దరు పాఠశాల పిల్లలు మరణించినట్లు తెలుస్తోంది. మరో దాడిలో కనీసం ఎనిమిది మంది మరణించినట్లు, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి కారు బాంబు కోహాట్ పట్టణంలోని పోలీసు స్టేషన్ వద్ద పేలిపోయినట్లు తెలుస్తోంది.
ఎఫ్ఐఎ భవంతి, మనవాన్ సంటర్ ల్లో దాదాపు ఆపరేషన్ పూర్తయింది. ఎలైట్ ఫోర్స్ కేంద్ర కార్యాలయం వద్ద మాత్రం చాలాసేపు ఎదురు కాల్పులు జరిగాయి. పది ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరి కాల్పులకు తెగబడ్డారని, కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించారని చెబుతున్నారు.
More From
-
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications