వరదలు మానవ తప్పిదమే: కెసిఆర్

ప్రభుత్వ వైఫల్యం వల్లనే వరదలు సంభవించాయని, వరదలను నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కెసిఆర్ అన్నారు. మనం అందించిన సహాయం బాధితులకు సరిపోదని, ఇంకా సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హైదరాబాదును ఫ్రీజోన్ గా ప్రకటించేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద యెత్తున ఉద్యమం చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. బాలగోపాల్ మానవ హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని, తమ పార్టీ మానవ హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేస్తుందని ఆయన చెప్పారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications