ప్రధాని పదవిపై మోజు లేదు: రాహుల్

యుపిఎ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధీ గ్యారంటీ చట్టం కింద ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పేదల అనుకూలమైందేనని, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సరిగా అమలు చేసినప్పుడే ఫలితం ఉంటుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అస్సాం తదితర రాష్ట్రాలు బాగా అమలు చేశాయని, కొన్ని రాష్ట్రాల్లో సరిగా అమలు కావడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించి నిధులు పంపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై కొంత మేరకు మాత్రమే ఒత్తిడి పెట్టగలదని, రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు చేసే అభీష్టం లేకపోతే కేంద్రం ఏమీ చేయలేదని ఆయన అన్నారు.
More From
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications