పాకిస్తాన్ లో పరిస్థితి సీరియస్: ఆంటోనీ

భారత్ కు తాలిబన్ల నుంచి ముప్పు ఉందా అని ప్రశ్నిస్తే మన అంతర్గత భద్రతకు ఎదురయ్యే ఎటువంటి సవాల్ నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, మన భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తతో ఉన్నాయని ఆయన జవాబిచ్చారు. ముంబై దాడుల నుంచి గుణపాఠం నేర్చుకున్నామని, దాంతో తీర ప్రాంత భద్రతా బలగాలకు, భారత నావికాదళాలకు మధ్య సమన్వయం అవసరమని గుర్తించామని, తీర ప్రాంత రక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, వాటిని పటిష్టం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
చైనా ముప్పును ఎదుర్కోవడానికి సద్ధపడ్డారా అని అడిగితే జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన సమాధానమిచ్చారు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.
More From
-
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విమాన ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..!












Click it and Unblock the Notifications