వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గెలిచిన రాష్ట్రపతి కుమారుడు
మహారాష్ట్రలో యెవ్లా నియోజకవర్గంలో ఛగన్ భుజబల్ గెలిచారు. విలాస్ రావు దేశ్ ముఖ్ కుమారుడు అమిత్ విజయం సాధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణిత గెలిచారు. దివంగత నేత ప్రమోద్ మహాజన్ కూతురు బిజెపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
Comments
congress bjp బిజెపి mumbai ముంబై మహారాష్ట్ర haryana హర్యానా maharashtra ఎన్సీపి arunachal pradesh శివసేన కాంగ్రెసు అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
Story first published: Thursday, October 22, 2009, 16:22 [IST]