వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలిచిన రాష్ట్రపతి కుమారుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajendra Patil
ముంబై: మహారాష్ట్రలోని అమరావతి శాసనసభా స్థానంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రావు సాహెబ్ షెకావత్ విజయం సాధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన తొలుత ఆయన వెనకంజలో ఉన్నారు. అయితే తాను గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ధీమా వ్యక్తం చేసినట్లుగానే ఆయన విజయం సాధించారు. భోకార్ సీటులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ గెలిచారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నారాయణ రాణే కుదాల్ నియోజకవర్గంలో గెలుపొందారు.

మహారాష్ట్రలో యెవ్లా నియోజకవర్గంలో ఛగన్ భుజబల్ గెలిచారు. విలాస్ రావు దేశ్ ముఖ్ కుమారుడు అమిత్ విజయం సాధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణిత గెలిచారు. దివంగత నేత ప్రమోద్ మహాజన్ కూతురు బిజెపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X