వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధ్యప్రదేశ్ సిఎంకు లష్కరే బెదిరింపు
నిజంగానే లష్కరే తోయిబా రాసిన లేఖనేనా కాదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. బెదిరింపు లేఖ వచ్చిన విషయాన్ని పోలీసు అధికార ప్రతినిధి ప్రకాష్ దీక్షిత్ ధృవీకరించారు. చౌహాన్ నే కాకుండా మరింత నాయకుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ వారిని చంపుతామని లేఖలో ఉగ్రవాదులు బెదిరించినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Friday, October 23, 2009, 15:40 [IST]