Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ లో ఆత్మాహుతి దాడి: 7గురు మృతి

Bomb Blast
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో శుక్రవారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మరణించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రొవిన్స్ లో గల వ్యూహాత్మకమైన ఎయిర్ ఫోర్స్ కాంప్లెక్స్ సమీపంలో ఆత్మాహుతి బాంబర్ దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారు. దాదాపు 12 మంది గాయపడ్డారు. బాంబర్ కామ్రా కంటోన్మెంట్ పాకిస్తాన్ ఎయిరో నాటికల్ కాంప్లెక్స్ కు చెందిన మొదటి చెక్ పోస్ట్ కు నడుచుకుంటూ వచ్చి తనను తాను పేల్చి వేసుకున్నాడు.

ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న సైకిళ్లకు ఏ విధమైన నష్టం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పేలుడు సంభవించిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇతర వివరాలు వెంటనే తెలియరాలేదు. దీనికి ఏ సంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+