Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లారీ ప్రమాదంలో ఆరుగురు మృతి

Nalgonda
నల్గొండ: జిల్లాలోని మోత్కూరు వద్ద శనివారం తెల్లవారుజామున ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కలపతో వెళ్తున్న లారీ చెరువులో పడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ నుంచి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతులంతా రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ కలపకు సంబంధించిన వే బిల్లులను కూడా పోలీసులు, అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+