వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీ తెర మీదికి అల్లు అరవింద్
ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రజారాజ్యం ఒక క్రమశిక్షణా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. తలారి మనోహర్, సిహెచ్ రాజమౌళి, కడవల శ్రీకాంత్ రెడ్డి, దేవిశెట్టి శ్రీనివాసరావు ఈ సంఘం సభ్యులు.
chiranjeevi చిరంజీవి prajarajyam allu aravind ప్రజారాజ్యం అల్లు అరవింద్ srikanth reddy హరిరామ జోగయ్య greater hyderabad గ్రేటర్ హైదరాబాద్
Story first published: Thursday, October 29, 2009, 16:17 [IST]