Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Terrorists
జమ్మూ: జమ్మూలో పూంఛ్ మేంధార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదలు హతమయ్యారు. తమకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు మేంధార్ లోని తాల్వాలో మిలిటెంట్ల స్థావరంపై దాడి చేశాయి. ఈ సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ప్రధాని మన్మోహన్ సింగ్ 18 కిలోమీటర్ల పొడవైన అనంతనాగ్ - ఖాజీగంజ్ సెక్షన్ లోని కాశ్మీర్ రైలు ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+