వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదుల హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Terrorists
జమ్మూ: జమ్మూలో పూంఛ్ మేంధార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదలు హతమయ్యారు. తమకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు మేంధార్ లోని తాల్వాలో మిలిటెంట్ల స్థావరంపై దాడి చేశాయి. ఈ సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ప్రధాని మన్మోహన్ సింగ్ 18 కిలోమీటర్ల పొడవైన అనంతనాగ్ - ఖాజీగంజ్ సెక్షన్ లోని కాశ్మీర్ రైలు ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X