జయప్రదకు రీగిఫ్ట్: చిక్కుల్లో అమితాబ్

బచ్చన్ అవకతవకలకు పాల్పడ్డారని, భూమిని రీగిప్ట్ చేశారని దౌలతాపూర్ గ్రామాధిపతి ఆరోపిస్తున్నారు. కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, అయితే ఈ విషయంలో ఏ విధమైన ప్రగతి సాధించలేదని అంటున్నారు. అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్, ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ భూమి విషయంలో అమితాబ్ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అమితాబ్ కు ఆ భూమిని ములాయం సింగ్ యాదవ్ అక్రమంగా కేటాయించారని ఆరోపిస్తూ కోర్టులో కేసు నడిచింది. ఆ కేటాయింపును కోర్టు రద్దు చేసింది. దీంతో ఆయన ఆ భూమిని రైతుల నుంచి ఆయన కొనుగోలు చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications