వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ జైల్లో భారతీయుడి అనుమాస్పద మృతి
సూరజ్ సింగ్ కచ్చితంగా ఎలా మరణించాడనే విషయం తెలియడం లేదు. గత ఏడాది కాలంగా అతను జైలులో ఉంటున్నాడు. అతని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అస్పత్రికి తరలించారు. ఈ మరణంపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని తాను డిమాండ్ చెసినట్లు బర్నీ తెలిపారు. సూరజ్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్ కు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Thursday, October 29, 2009, 12:09 [IST]