మధు కొడా ఇళ్లపై ఐటి దాడులు

మనీ లాండరింగ్ ఆరోపణలపై మధు కొడాపై, 9 మంది ఆయన గత మంత్రివర్గ సహచరులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. చట్ట విరుద్ధంగా ప్రభుత్వ నిధులను మళ్లించి, అక్రమంగా విదేశాలకు తరలించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయ్ లాండ్, ఇండోనేషియా, సింగపూర్, లైబేరియా వంటి దేశాల్లో వందల కోట్ల రూపాయలను కూడబెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications