వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్, పీఆర్పీ పొత్తు ఖాయం: వేదవ్యాస్

By Santaram
|
Google Oneindia TeluguNews

Prajarajyam
హైదరాబాద్‌ : కాంగ్రెస్‌, ప్రజారాజ్యంలమధ్య సాయంత్రం ప్రరాపా అధినేత చిరంజీవి సమక్షంలో జరుగనున్న చర్చల్లో గ్రేటర్‌ఎన్నికల్లో సీట్ల విషయమై పొత్తు కుదురుతుందని ప్రజారాజ్యం నేత బూరగడ్డ వేదవ్యాస్‌ తెలిపారు. దీంతో రెండు పార్టీలు లబ్ది పొందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు సహజమేనని దీంతో ఎటువంటి నష్టం ఏర్పడదని ఆయన స్పష్టం చేశారు.

బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి, ప్రజారాజ్యం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం నుంచి ఎంత మంది సీనియర్ నాయకులు వెళ్ళిపోయినా వేదవ్యాస్ అలా అంటుకుని పోయి ఉండడంతో చిరంజీవి దృష్టిలో ఆయనకు మంచి గౌరవం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X