వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పితృవాదం కేసులో ఎన్డీ తివారీకి ఊరట
కేసు ఢిల్లీ పరిధిలోకి రాదంటూ తివారీ చేసిన ప్రతిపాదనను కూడా కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ఇప్పటికే తివారీకి కొంత ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు గతంలో మినహాయింపు లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ లో సవాల్ చేస్తామని రోహిత్ శేఖర్ తల్లి ఉజ్జ్వల శర్మ మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆమె చెప్పారు.
Comments
new delhi న్యూఢిల్లీ హైకోర్టు Governor nd tiwari ఎన్డీ తివారీ delhi high court రోహిత్ శేఖర్ rohit sekhar
Story first published: Tuesday, November 3, 2009, 12:34 [IST]