మావోయిస్టులను తిప్పికొడతాం: డిజిపి

మావోయిస్టులు హింసాత్మక చర్యలను విరమించాలని, తమ విధానాలను మార్చుకుని జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలువునిచ్చారు. మావోయిస్టులకు ప్రజల్లో ఆదరణ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications