డిఎస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు: మారెప్ప
ఎస్సీ, ఎస్టీలకు పార్టీ టికెట్లు రాకుండా డి. శ్రీనివాస్ అమ్ముకున్నారని, ఆ ఘనత శ్రీనివాస్ దేనని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు అంటూ పార్టీ ప్రతిష్టను శ్రీనివాస్ బజారుకీడుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డి.శ్రీనివాస్ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Story first published: Tuesday, November 3, 2009, 12:30 [IST]