వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరదలపై చిదంబరానికి రోశయ్య నివేదిక
నిన్న ఢిల్లీ వచ్చిన వెంటనే రోశయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మూడు రాష్ట్రాల ఎన్నికల హడావిడి, రాష్ట్రంలో వరదల పరిస్థితి వల్లనే తాను ఇన్ని రోజులు ఢిల్లీ రాకపోయానని చెప్పారు. కేంద్రం నుంచి వరద సహాయ చర్యలకు అత్యధిక నిధులు రాబట్టడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని అన్నారు. పార్టీ అధ్యక్షురాలు ఇచ్చే సమయాన్ని బట్టి సీఎల్పీ సమావేశం, ఇతర రాజకీయ అంశాలపై ఆమెతో చర్చిస్తానని తెలిపారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న రోశయ్య విమానాశ్రయంలో విలేఖరులతో కొద్ది సేపు మాట్లాడారు.
Comments
media new delhi న్యూఢిల్లీ మీడియా chidambaram చిదంబరం sonia gandhi rosaiah రోశయ్య సోనియా గాంధీ floods వరదలు high command
Story first published: Saturday, November 7, 2009, 12:04 [IST]