గౌహతి:
ప్రఖ్యాత
క్రికెటర్
సునీల్
గవాస్కర్కు
కేటాయించిన
కారు
దొంగతనానికి
గురయింది.
భారత్-ఆస్ట్రేలియాల
మధ్య
ఇక్కడ
జరుగనున్న
ఆరో
వన్డే
మ్యాచ్
కోసం
గవాస్కర్
నింబస్
వ్యాఖ్యాతల
బృందంతో
కలిసి
గౌహతి
చేరుకున్నారు.
ఇక్కడ
ఆయనకు
సంస్థ
ఓ
కారును
కేటాయించింది.
శనివారం
గవాస్కర్
హోటల్లో
ఉన్న
సమయంలో
ఈ
కారు
దొంగతనానికి
గురైంది.
దీంతో
నిర్వాహకులు
ఆయనకు
మరో
కారును
ఏర్పాటు
చేశారు.