భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా విలవిల

నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి గూడూరు - రేణిగుంట మార్గంలో వెంకటగిరి దగ్గర్లో యాతలూరు రైల్వే స్టేషన్ వద్ద 44 కిలో మీటర్ల మేర ట్రాక్ కుంగింది. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా రైళ్ల రాకపోకలు స్తంభించాయి. నెల్లూరు జిల్లాలో 10 వేల ఎకరాల మేర నారుమళ్లు నీట మునిగాయి. దాదాపు 400 కిలో మీటర్ల మేర ఆర్ అండి బి రోడ్లు, వేయి కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బ తిన్నాయి. జిల్లాలో నష్టం 2 కోట్ల రూపాయల మేర నష్టం ఉంటుందని ఒక అంచనా. గూడూరు, కావలి డివిజన్లలో వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల్లూరు జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications