చిరును బజారుకీడ్చింది కాంగ్రెసే: నారాయణ

కాగా, తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నేతృత్వంలోని సాక్షి దినపత్రికపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. సాక్షి దినపత్రిక కావాలని తమ పరువు తీయడానికి ప్రయత్నిస్తోందని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తమపై తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన అన్నారు. తాము పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని మాత్రమే తాము ప్రతిపాదించామని, ప్రస్తుత స్థితిలో ప్రాజెక్టును నిర్మిస్తే నష్టం ఎక్కువ ఉంటుదని చెప్పామని ఆయన అన్నారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications