చెవ్వుల్లో పువ్వులతో జూడాల యాగం
ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు యాగం నిర్వహించారు. తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు చెప్పారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Comments
Story first published: Wednesday, November 11, 2009, 10:16 [IST]