జగన్ ను గాలి కలవరు: బాలినేని

జగన్ ను రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెసు నాయకులు కొంత మంది జగన్ ను కోరుతున్నారు. అయితే ఈ విషయంలో ఆయన ఇంత వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల కలిగిన విషాదం నుంచి కోలుకోలేదని, అందువల్ల జగన్ ప్రచారంలో పాల్గొంటారో లేదో చెప్పలేమని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications