వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ, విజయనగరంలో రోశయ్య పర్యటన

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: ముఖ్యమంత్రి రోశయ్య ఈ నెల 24, 25 తేదీలల్లో విజయనగరం, విశాఖప ట్నం జిల్లాల్లో పర్యటిస్తారని తెలిసింది. రోశయ్య ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వా త తొలిసారి జిల్లా పర్యటనపై రానున్నారు. దీనికి సంబంధించిన సమాచారం జిల్లా అధికారులకు అందినట్టు తెలిసింది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రోశయ్య ఈ నెల 24న విశాఖ చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయనగరం జిల్లాకు వెళతారు. విజయనగరం, బొబ్బిలి లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం విశాఖపట్నం వచ్చి, స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X