ఆస్పత్రిలో మహిళ మృతిపై ఆందోళన

క్రమంగా కోలుకుంటున్న రమాదేవి, మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్యులు ఐసీయూలో ఉంచి వైద్యం అందించడం ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పలు సందేహాలు వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.తన తల్లి రమాదేవి(45) మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె కుమార్తె వరలక్ష్మి ఆరోపించింది. దీం తో మృతురాలి బంధువులందరూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకు న్న సూర్యారావుపేట పోలీసులు ఆస్ప త్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బంధువుల ఆందోళన చివరకు పోలీస్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్ళింది.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications